దేశంలో 49కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో తొలిసారిగా ఉనికి చాటుకున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం 60 దేశాలకు పాకింది. భారత్ లోనూ ఈ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 4, రాజస్థాన్ లో 4 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దాంతో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 49కి పెరిగింది.