ప్రభుత్వ ఆస్పత్రికి 25 నెబులైజర్ మిషన్లు అందజేత

ప్రభుత్వ ఆస్పత్రికి 25 నెబులైజర్ మిషన్లు అందజేత

నరసరావుపేట, జూన్ 2 (ఇండియాజ్యోతి) :  నరసరావుపేట పట్టణంలో కోవిడ్ రోగులకు ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్న  వైఎస్ఆర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి నరసరావుపేట పట్టణానికి చెందిన ప్రముఖ చిల్డ్రన్స్ వైద్య నిపుణులు, భారతి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ కె. నాగేశ్వరరావు బుధవారం  25 నెబులైజర్ మిషన్లను ఎమ్మెల్యే  డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో, యు.పి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి చేతుల మీదగా  వైద్యశాల సిబ్బందికి అందజేశారు.

ఈసందర్బంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ   ప్రస్తుతం కోవిడ్ రోగులకు 200 పడకలతో పూర్తి సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్నామని,  త్వరలో మరో 70 బెడ్లు పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి  అందరూ ఈ మిషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు    

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0