దేశంలో 209 రోజుల్లో అత్యల్ప కరోనా కేసులు నేడు నమోదు..

దేశంలో 209 రోజుల్లో అత్యల్ప కరోనా కేసులు నేడు నమోదు..

ఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారతదేశంలో 18,346 కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 209 రోజుల్లో అత్యల్ప రోజువారి కేసులు నేడు నమోదవడం గమనార్హం. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,52,902 ఉండగా.. రికవరీ రేటు ప్రస్తుతం 97.93%గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0