ఘనంగా ఎస్.వి.రంగారావు వర్ధంతి కార్యక్రమం..

ఘనంగా ఎస్.వి.రంగారావు వర్ధంతి కార్యక్రమం..

సత్తెనపల్లి, జులై 18 (ఇండియాజ్యోతి) : విశ్వనట చక్రవర్తి యస్.వి రంగారావు కళాపీఠం ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రం వద్ద వ్యవస్థాపక అధ్యక్షుడు బుడగల సుబ్బారావు అధ్యక్షతన ఎస్.వి.రంగారావు వర్ధంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా  జరిగింది. ఈ సందర్బంగా అధ్యక్షులు బుడగల సుబ్బారావు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఏకైక వ్యక్తి యస్.వి రంగారావు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో దివ్వెల శ్రీనివాసరావు, కళ్ళం వీర భాస్కర్ రెడ్డి, బత్తుల ఆంజనేయులు, వల్లెం నరసింహారావు, కంబాల శ్రీనివాస్,పెద్దింటి చిట్టి,వల్లెం శ్రీను,పులహరి భోనోజీ, ఆవుల వెంకటేశ్వర్లు, కోట వెంకటేశ్వర్లు,గుండవరపు అమర్ నాధ్,బి.రవికుమర్,మాదంశెట్టి వివేక్, గుంటూరు రాజా, రాజవరపు నరసింహారావు, తోట వెంకటేశ్వర్లు, శిరిగిరి వెంకట్రావు,మాదంశెట్టి వేదాద్రి, గాంధీ, బత్తుల చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0