పల్నాడు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు
ఈతకు వెళ్లిన విద్యార్థులు గల్లంతు
పల్నాడు జిల్లాలో విషాదం
-
సత్తెనపల్లి అమరావతి బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతు
-
కాలువలో ఈతకు దిగిన ఐదుగురు బాలురు
-
గల్లంతైన గొపిచందు, చరణ్
-
తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు
-
విద్యార్థుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు