కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే..!

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే..!

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి పలు కేటాయింపులు చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ప్రాధాన్యతనిచ్చారు. 

ఏపీకి కేటాయింపులు ఇవే:

  • పోలవరం ప్రాజెక్టుకు - రూ. 5,936 కోట్లు
  • పోలవరం ప్రాజెక్ట్ కు బ్యాలెన్స్ గ్రాంట్ - రూ. 12,157 కోట్లు
  • విశాఖ స్టీల్ ప్లాంట్ కు - రూ. 3,295 కోట్లు
  • విశాఖ పోర్ట్ కు - రూ.730 కోట్లు
  • రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 240 కోట్లు
  • జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు - రూ. 186 కోట్లు
  • లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ ఆపరేషన్ కు - రూ. 375 కోట్లు
  • ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి - రూ. 162 కోట్లు
  • ఏపీ ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు - రూ.242.50 కోట్లు.

What's Your Reaction?

like
1
dislike
1
love
0
funny
0
angry
0
sad
0
wow
0