ఈనెల 29 న ఏపీకి ప్రధాని మోదీ...

ఈనెల 29 న ఏపీకి ప్రధాని మోదీ...

ఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీ 

రూ.80 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్తో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 

ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయితే వచ్చే నాలుగేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 48 వేల మందికి ఉపాధి లభిస్తుంది....

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0